తాసిల్దారును సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

76చూసినవారు
తాసిల్దారును సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ కుమారును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్