May 13, 2024, 06:05 IST/మక్తల్
మక్తల్
ఓటు వేసిన మక్తల్ ఎమ్మెల్యే
May 13, 2024, 06:05 IST
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని 161 పోలింగ్ బూతులో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రజలకు విన్నవించారు.