VIDEO: ఇడుపులపాయలో ఓటు వేసిన వైఎస్ షర్మిల

1089చూసినవారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప నియోజకవర్గం వేంపల్లె మండలం ఇడుపులపాయలోని పోలింగ్ కేంద్రం 261లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షర్మిలతో పాటు ఆమె భర్త మొరుసుపల్లి అనిల్ కుమార్ ఓటు వేశారు. షర్మిల కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన హక్కు పాలకులను మనమే ఎన్నుకోగల ఓటు హక్కు అని షర్మిల పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్