బుద్దవనం చేరుకున్న బైక్ రైడర్లు

73చూసినవారు
నాగార్జునసాగర్: తెలంగాణ పర్యటన అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైక్ రైడర్ల అసోసియేషన్ నిర్వహించిన బుద్ధవనం బైకుల నిర్వహణ ర్యాలీ ఆదివారం బుద్ధవనం చేరుకుంది. బైక్ రైడర్లకు సంబంధిత శాఖలు ఒగ్గు కళాకారులతో సాంప్రదాయ డబ్బు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ బృందం బుద్ధ వనములోని మహాస్థూపం చుట్టూ ఉన్న సర్కిళ్ళను బైకులపై మూడుసార్లు పరిక్రమలు నిర్వహించి, బుద్ధుని పాదాలు, చరితవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్