వరి చేలో మొసలి

16616చూసినవారు
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్ర శివారులోని చెరువు కింద ఉన్న పొలాల్లో మొసలి సంచారం రైతులను భయపెడుతోంది. గురువారం ఉదయం పొలాలకు వెళ్ళిన రైతులకు వరి చేనులో మొసలి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతులు సంభందిత అధికారులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :