క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్లేట్ల పంపిణీ...

1104చూసినవారు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్లేట్ల పంపిణీ...
తిరుమల గిరి మండలం రాజవరం గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎం. పీ. పీ. ఎస్ రాజవరం పాఠశాల ఉపాధ్యాయురాలు బి కుమారి విద్యార్థులందరికీ శనివారం ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథులుగా మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్