రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి

1850చూసినవారు
రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి
నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నోముల భగత్ శుక్రవారం అనుముల శ్రీనివాస్ రెడ్డి కి రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు గా నియామక పత్రం అందించిన అనంతరం శాలువతో సన్మానించారు. అనంతరం తమ నియామకానికి సహకరించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డిలకు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్