బీసీ బందు చెక్కులను అందజేసిన బంటు మహేందర్

1690చూసినవారు
బీసీ బందు చెక్కులను అందజేసిన బంటు మహేందర్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంజురైన బీసీ బందు చెక్కులను లబ్ధిదారులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ శనివారం అందజేశారు. కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన కట్టుకోజు ఉపేందర్, కుంచం స్వప్న, కుంచం సురేష్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోకల సైదులు, యాదగిరి, మల్లయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్