
నకిరేకల్: ఘనంగా మాస్టర్ మైండ్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
నకిరేకల్ మండలంలోని శ్రీ షిర్డీ ఐశ్వర్య సాయి కల్యాణ మండపంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాస్టర్ మైండ్స్ స్కూల్ ఛైర్మన్ రాజు సంఘాని, నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ రజిత, నకిరేకల్ మండల కౌన్సిలర్ సుకన్య హాజరుయ్యారు.