చిట్యాల మండలం వెలిమినేడు హైస్కూల్ ఆవరణంలో బతుకమ్మ సంబరాలు చేశారు. ఆడపడుచులు సంతోషంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ మరియు ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు దేశ బోయిన స్వరూప నరసింహ పాల్గొని.. ఆడి పాడి మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.