నల్గొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సౌకర్యాలు కల్పించాలి

62చూసినవారు
నల్గొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సౌకర్యాలు కల్పించాలి
నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం మద్దతు ధరపై రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రత్యేక అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్