ఓటు వేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు

68చూసినవారు
ఓటు వేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు
నల్గొండ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం నల్గొండ పట్టణంలోని మర్రిగూడ వార్డు 13లోని బూత్ నంబర్ 12లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్