జయశంకర్ వర్థంతి సందర్భంగా నివాళి

77చూసినవారు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని ఆయన విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ ఛైర్మన్ డా. బొమ్మర బోయిన కేశవులు, జలసాధన సమితి జాతీయఛైర్మన్ దుశ్చర్ల సత్యనారాయణ పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర ఎనలేనిదని, తెలంగాణకు నీళ్ళు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి చైతన్య పరిచారని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్