జాతీయ పక్షిని దొంగిలించారు (వీడియో)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇద్దరు వ్యక్తులు నెమలిని దొంగలించి ఒక సంచిలో పెట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం దానిని అది గమనించిన హుస్సేన్‌గంజ్ గ్రామస్థులు ఆ జాతీయ పక్షిని కాపాడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అటువంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్