మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య

54చూసినవారు
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం సృష్టిస్తోంది. అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్‌ కుర్మీన్‌ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్‌ కుర్మిన్‌ను హత్య చేశారు. ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్