రీల్స్ చేస్తూ గంగా నదిలో మునిగి నలుగురు మృతి

13713చూసినవారు
రీల్స్ చేస్తూ గంగా నదిలో మునిగి నలుగురు మృతి
బీహార్‌లోని ఖగారియా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగా నదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. ఇందులో నలుగురు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఖగారియా జిల్లాలోని పర్బట్టా పీఎస్ పరిధిలోని అగువాని ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్