నెహ్రూ.. కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినవారు

84చూసినవారు
నెహ్రూ.. కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినవారు
జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు నగరంలో 1889 నవంబరు 14న జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినది. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్