రష్మిక మందానపై నెటిజన్ల ఫైర్ (వీడియో)

53చూసినవారు
తెలుగు స్టార్ హీరోయిన్ రష్మిక మందానపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అటల్ సేతును పొడుగుతూ రష్మిక చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ‘ఇప్పుడు మనం ముంబై నుంచి నవీ ముంబైకి సులభంగా ప్రయాణించవచ్చు’ అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతూ.. ముంబై లోకల్ ట్రైన్ల వీడియోలను షేర్ చేస్తున్నారు. సమాజంలో 10 శాతం మందికి మిగిలిన 90 శాతం మంది బాధలు తెలియవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్