జూన్ 4న వైసీపీ సునామీ రాబోతుంది: మంత్రి మేరుగ

564చూసినవారు
జూన్ 4న వైసీపీ సునామీ రాబోతుంది: మంత్రి మేరుగ
AP: రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుంద‌ని మంత్రి మేరుగ నాగార్జున ధీమా వ్య‌క్తం చేశారు. "ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ 4వ తేదీన వైసీపీ సునామీ రాబోతుంది. రాష్ట్రంలో రామరాజ్యం రానుంది. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు." అని మీడియా ఎదుట మంత్రి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్