పోలీస్ కారు ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్ (వీడియో)

1548చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతాప్‌గఢ్ లోని రోడ్డుపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని పోలీస్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి సంఘటనా స్థలంలోనే చనిపోయాడని పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు గాయపడిన పిల్లలను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్