బిజెపి నాయకుడిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

73చూసినవారు
బిజెపి నాయకుడిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు
బిజెపి ఉట్నూర్ మండల నాయకులు కందుకూరి రమేష్ ను బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. కందుకూరి రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రమేష్ ను బిఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, ఉట్నూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ డి. బాలాజీ శుక్రవారం మధ్యాహ్నం ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బాబా శ్యామ్ టైగర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్