ప్రచార రథాలు ప్రారంభం

76చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటుచేసిన ప్రచార రథాలను బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆయన ప్రచార రథాలను ప్రారంభించి మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరుపున ప్రచార రథాల ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :