భైంసాలో బీఆరెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

79చూసినవారు
భైంసా పట్టణంలో శుక్రవారం బీఆరెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు హజరయ్యారు. ఈ నెల 13 న జరుగబోయె పార్లమెంట్ ఎన్నికల్లొ బీఆరెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రాణాలకు తెగించి తెలంగాణను తెచ్చింది కేసీఆర్, బీఆరెస్ పార్టీ అని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు బలహీన వర్గాల ఉన్నతికి తోడ్పడిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్