అస్తవ్యస్తంగా పారిశుధ్యం పనులు

55చూసినవారు
అస్తవ్యస్తంగా పారిశుధ్యం పనులు
కుబీర్ మండలం గోడాపూర్ గ్రామంలో పారిశుధ్యం పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఏ కాలనీలో చూసిన మురికి కాలువలలో చెత్త చెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు తెలిపారు. దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్