బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
తానూరు మండలంలోని ఝరి (బి) గ్రామానికి చెందిన బుర్రెబాయి ఇటివల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ జెడ్పి చైర్మన్ బామ్ని రాజన్న, నాయకులు ఆనందరావు పటిల్, పోత రెడ్డి, దేవిదాస్, మాధవ్, గంగారెడ్డి డాక్టర్ బాబు నాగన్న, కేశవ మహారాజ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్