ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ మెడలు వంచుతా: మహేశ్వర్ రెడ్డి

52చూసినవారు
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ మెడలు వంచుతా: మహేశ్వర్ రెడ్డి
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ మెడలు వంచుతానని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం అన్నారు. బిజేపితోనే ఈ దేశం అభివృద్ది చెందుతుందనీ స్పష్టం చేశారు. లక్ష్మణచంద మండలంలోని వడ్యాల్, నర్సాపూర్, బాబాపూర్ గ్రామాలలో అదిలాబాద్ పార్లమెంట్ బిజేపి అబ్యర్థి గోడాం నగేష్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకే ఓటేసి బిజేపిని గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్