నిజామాబాద్ సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

60చూసినవారు
నిజామాబాద్ సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
నిజమాబాద్ జిల్లాలో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో బార్ల ముత్యం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాదాపు వంద మందికి పైగా వాహనాల్లో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్