పిల్లల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు : ఎంపీ అరవింద్

3311చూసినవారు
బోధన్ మాజీ ఎమ్మల్యే షకీల్ అమీర్ కుమారుడిపై కక్షపూరితంగా కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. బోధన్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయా కక్షల కోసం అభం శుభం ఎరుగని పిల్లల జీవితాలను బలి చేయడం సరికాదని దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ ను అరెస్టు చేయాలని ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్