ఆపరేషన్ కొరకు ఎల్ఓసి అందజేత

78చూసినవారు
ఆపరేషన్ కొరకు ఎల్ఓసి అందజేత
కమ్మర్ పల్లి మండలం హసకొత్తూర్ గ్రామానికి చెందిన భూమన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఆయన వైద్య ఖర్చుల కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించగా ఆయన సీఎం సహాయ నిధి నుండి 3,75,000 ఎల్ఓసి అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకొని వైద్య సహాయాన్ని అందించిన ముత్యాల సునీల్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్