వేల్పూర్ హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభయాత్ర

574చూసినవారు
వేల్పూర్ లో చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వేల్పూర్ హిందూ వాహిని ఆధ్వర్యంలో సోమవారం కచేరి హనుమాన్ ఆలయం నుండి బీసీ కాలనీ వరకు శోభ యాత్రను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ హిందూ వాహిని సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్