ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్ అక్రమ క్వారీని హైకోర్టు సీజ్ చేయాలని ఆదేశించిన స్థానిక ఎమ్మార్వో, ఎడి మైనింగ్ అధికారులు పట్టించుకోలేదని బిజెపి మండల అధ్యక్షులు నారాయణరెడ్డి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికార పార్టీ అండదండలతో అధికారులు సీజ్ చేయకపోవడంతో అందులోని వస్తువులను తరలించేందుకు యత్నిస్తున్నారని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే అండగా ఉండడానికి ఖండించారు.