ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

21723చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లావణ్య అనే వివాహిత ఉరేసుకుని మృతి చెందింది. లావణ్య మరణానికి భర్త ప్రమేయం ఉందని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధవులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని..విచారణ జరుగుతోందని ఎస్ఐ గోపి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్