వేల్పూర్: సామూహిక కుంకుమార్చన

71చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం వద్ద సామూహిక కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పురోహితులు వాసు శర్మ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you