శోభయాత్రలో పాల్గొన్న మహిళలు

56చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు కచేరి నుండి బీసీ కాలనీ హనుమాన్ ఆలయం వరకు సేవతోపాటు మహిళల మంగళహారతులతో, డిజె సౌండ్ యువత ఆట పాటలతో శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్