నీటిలో నానబెట్టిన రొట్టె తింటున్నాడు (వీడియో)

247229చూసినవారు
ప్రస్తుత రోజుల్లో కుటుంబ పోషణ చాలా కష్టం అవుతోంది. దీంతో చాలా మంది ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్నారు. ఇదే కోవలో ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న రొట్టెను కుళాయి నీటిలో ముంచి తిన్నాడు. అలా తన ఆకలి తీర్చుకున్నాడు. పేదరికం వల్ల దయనీయ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఇలా చేశాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్