చెరువులో నీట మునిగి పశువుల కాపరి మృతి

9854చూసినవారు
చెరువులో నీట మునిగి పశువుల కాపరి మృతి
బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోము శ్రీనివాస్ (16) అనే పశువుల కాపరి శుక్రవారం గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో ఆవు తోక పట్టుకుని దిగాడు, చెరువు మధ్యలోకి వెళ్ళాక తోక వదిలేయడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని ఎస్సై నర్సింలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్