హిందు దళం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

788చూసినవారు
హిందు దళం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలపూర్ లో హిందూ దళం ఆధ్వర్యంలో ఊరిలో ఉన్న రామాలయంలో ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అదే విధంగా గ్రామంలో జై శ్రీరామ్ నినాదాలతో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందని హిందు దళం సభ్యులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్