రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

3975చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వీరన్న గుట్ట తాండకు చెందిన రాథోడ్ లక్ష్మణ్(52) మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనం పైన నిజామాబాద్ నుండి వస్తుండగా కల్యాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్