బోధన్: అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు ఫలహారం పంపిణీ

58చూసినవారు
బోధన్: అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు ఫలహారం పంపిణీ
దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బోధన్ పట్టణంలో దేవిమాతల శోభాయాత్రలో భాగంగా ఆదివారం పాతబస్టాండ్ గాయత్రి ఇడ్లి సెంటర్ వద్ద పాల్గొన్న భక్తుల కొరకు ఆర్యవైశ్య సంఘం, హనుమాన్ చాలీసా బృదం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్దసంఖ్యలో అల్పాహారాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్