బోధన్: అభ్యర్థుల వివరాలు పరిశీలించి ఆమోదించిన ఎన్నికల కమిటీ

64చూసినవారు
బోధన్ విడిసి కమిటీ, మహాలక్ష్మి ట్రస్ట్ ఎన్నికలకు పోటీచేసిన అభ్యర్థుల వివరాలను ఆదివారం మహాలక్ష్మి మందిరం నందు ఎలక్షన్ కమిటీ పరిశీలించి, ఆమోదించినారు. మొత్తం 7 ప్రధాన పోస్టులకు గాను 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని ఎన్నికల కమిటీ సభ్యులు పోశెట్టి, లోల శంకర్, ఎంబెలి శంకర్, అజయ్, సాయిలు తెలిపారు.

సంబంధిత పోస్ట్