ఎడవల్లి: ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

76చూసినవారు
ఎడవల్లి: ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
నిజామాబాద్‌ జిల్లా ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్‌(53), హేమలత(45), హరీశ్‌(22)గా గుర్తించారు. హరీశ్ రూ.30 లక్షలకుపైగా ఆన్ లైన్ బెట్టింగ్‌లో కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్