సాలురా: మా గ్రామంలో నీటి సమస్యను తీర్చండి

58చూసినవారు
నిజామాబాద్ జిల్లా సాలురా మండలం ఫతేపూర్ గ్రామంలో గత 20 రోజుల నుంచి త్రాగు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంపీడీవోకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్