ఎమ్మెల్యేను కలిసిన సార్వజని దుర్గాదేవి ఉత్సవ కమిటీ

60చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన సార్వజని దుర్గాదేవి ఉత్సవ కమిటీ
మాజీమంత్రి, బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని ఆదివారం తన నివాసంలో పట్టణ సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జన కార్యక్రమంలో భాగస్వాములవమని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు తాడు మహేష్, ప్రధాన కార్యదర్శి రాజుల పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్