మహిళకు తీవ్ర గాయాలు

27903చూసినవారు
నిజామాబాద్ జిల్లా నవీపేట్ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగవ్వ అనే మహిళ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి క్రింద జారి పడింది. ఈ కార్యక్రమంలో బస్సు ముందర టైర్ ఆమె కాలు పై నుంచి వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్