మరో సీటు కోసం బీజేపీ పట్టు?

78చూసినవారు
మరో సీటు కోసం బీజేపీ పట్టు?
ఏపీలో అదనంగా మరో అసెంబ్లీ సీటు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. రాజంపేట, తంబళ్లపల్లి స్థానాల్లో ఒకటి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగిన బీజేపీ నేతల సమావేశంలో 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 స్థానాలు కేటాయించగా.. అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్