May 08, 2024, 16:05 IST/బోధన్
బోధన్
35వ వార్డులో బిజెపి నేతలు విస్తృత ప్రచారం
May 08, 2024, 16:05 IST
బోధన్ పట్టణంలోని 35 వార్డులో బిజెపి జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి ఆధ్వర్యంలో బుధవారం బిజెపి అభ్యర్థి అరవింద్ ని గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత పది సంవత్సరాల బిజెపి పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరమణాచారి, బూత్ అధ్యక్షులు నరసింహచారి, శంకర్, మక్తల సాయి, శివ, నాగేంద్ర, మంద రవి, కోకనే శంకర్ తదితరులు పాల్గొన్నారు.