May 04, 2024, 00:05 IST/బోధన్
బోధన్
బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం
May 04, 2024, 00:05 IST
ముప్కాల్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటయ్యాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఉపాధిహామీ పథకం కూలీల వద్దకు వెళ్లి ఓట్లను వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.