డ్రైనేజిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

68చూసినవారు
డ్రైనేజిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి గురువారం తెలిపారు. అతనికి దాదాపు 50 నుండి 55 ఏళ్ళు ఉండవచ్చని, ఎరుపు రంగు షర్ట్ వేసుకున్నాడని, చేతికి గోల్డ్ కలర్ వాచి కూడా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్