హర్ ఘర్ తిరంగా ర్యాలీ

61చూసినవారు
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిరికొండ మండలంలోని తెలంగాణ తల్లి నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం సభ్యులు మాట్లాడుతూ. భారత దేశంలో ప్రతి వ్యక్తి ఇంటిపైన త్రివర్ణ పథకం ఉండాలని మోది ఆలోచన అని అన్నారు. కార్యక్రమంలో సిరికొండ మండలం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్