కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

1879చూసినవారు
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గల మినార్ పల్లి, సంగం గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పల్లె పాపయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమములో క్లస్టర్ ఆఫీసర్ రవీందర్, ఏఈఓ అనుజా, సంఘ సి. ఈ. ఓ. లు హనుమాండ్లు, అశోక్, సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్